తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ కు అప్లయ్ చేశారా..? మరికొన్ని గంటలే గడువు

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jun 29, 2025 01:10 pm IST

తెలంగాణలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈ గడువు జూన్ 30వ తేదీతో పూర్తి కానుంది. అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

1 / 6
<div><p>నిజానికి ఉపకారవేతనాల గడువు గతేడాది డిసెంబర్ లో పూర్తయింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు…పలుమార్లు పొడిగించారు. ఈ క్రమంలోనే… అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని…మే 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో జూన్ 30 వరకు అవకాశం కల్పించారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 29, 2025 01:10 pm IST

నిజానికి ఉపకారవేతనాల గడువు గతేడాది డిసెంబర్ లో పూర్తయింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు…పలుమార్లు పొడిగించారు. ఈ క్రమంలోనే… అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని…మే 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో జూన్ 30 వరకు అవకాశం కల్పించారు.

2 / 6
<p>అర్హత కలిగిన విద్యార్థులు <a href="https://telanganaepass.cgg.gov.in/" target="_blank">https://telanganaepass.cgg.gov.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 29, 2025 01:10 pm IST

అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు.

3 / 6
<p>కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 29, 2025 01:10 pm IST

కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

4 / 6
<div><p>రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును పొడిగించారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో… అధికారులు జూన్ 30 వరకు అవకాశం కల్పించారు. అయితే ఇందుకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో… మిగిలిపోయిన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ లేదా రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 29, 2025 01:10 pm IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును పొడిగించారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం కావటంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో… అధికారులు జూన్ 30 వరకు అవకాశం కల్పించారు. అయితే ఇందుకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో… మిగిలిపోయిన విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ లేదా రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5 / 6
<p>గత విద్యా సంవత్సరానికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులు కాగా ఇప్పటివరకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా కొంత మంది విద్యార్థులు మిగిలిపోవటంతో అధికారులు జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 29, 2025 01:10 pm IST

గత విద్యా సంవత్సరానికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులు కాగా ఇప్పటివరకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా కొంత మంది విద్యార్థులు మిగిలిపోవటంతో అధికారులు జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

6 / 6
<p>తెలంగాణలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 29, 2025 01:10 pm IST

తెలంగాణలో 2024- 2025 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!