తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్​షిప్ దరఖాస్తులు ప్రారంభం, చివరి తేదీ ఇదే

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 17, 2025 10:07 am IST

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించింది. సెప్టెంబర్​ 30వ తేదీతో గడువు ముగియనుంది.

1 / 7
<p>అర్హత కలిగిన విద్యార్థులు <a href="https://telanganaepass.cgg.gov.in/" target="_blank">https://telanganaepass.cgg.gov.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్​ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

2 / 7
<p>అర్హులైన విద్యార్థులు <a href="https://telanganaepass.cgg.gov.in/" target="_blank">https://telanganaepass.cgg.gov.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

అర్హులైన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

3 / 7
<p>ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​ పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​ పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది.

4 / 7
<div><p>రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తవుతుంది.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తవుతుంది.

5 / 7
<p>మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

6 / 7
<p>2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యార్థులే కాకుండా పాతవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యార్థులే కాకుండా పాతవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

7 / 7
<p>తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 17, 2025 10:07 am IST

తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!