తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ - ఈసారి నుంచే ప్రవేశాలు..! సీట్ల వివరాలివే

By Maheshwaram Mahendra Chary, Telangana, Mahabubnagar
Published on Jun 01, 2025 01:23 pm IST

తెలంగాణలో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈసారి కొత్తగా మహబూబ్‌నగర్‌లో క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి……

1 / 8
<div><p>ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 31 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ…. జూన్‌ 21వ తేదీతో ముగుస్తుంది. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 31 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ…. జూన్‌ 21వ తేదీతో ముగుస్తుంది.

2 / 8
<p>మహబూబ్‌నగర్‌లో కొత్తగా ఆర్జీయూకేటీ ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 3 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (ఏఏ, మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(డేటా సైన్స్) కోర్సులు ఉంటాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

మహబూబ్‌నగర్‌లో కొత్తగా ఆర్జీయూకేటీ ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 3 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (ఏఏ, మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(డేటా సైన్స్) కోర్సులు ఉంటాయి.

3 / 8
<p>టెన్త్ పాస్ అయిన విద్యార్థుల నుంచి స్వీకరించే దరఖాస్తులను పరిశీలిస్తారు. జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు <a href="https://www.rgukt.ac.in/" target="_blank">https://www.rgukt.ac.in/</a> వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

టెన్త్ పాస్ అయిన విద్యార్థుల నుంచి స్వీకరించే దరఖాస్తులను పరిశీలిస్తారు. జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

4 / 8
<p>అయితే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి కొత్తగా మరో క్యాంపస్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలనే జీవోను కూడా జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఐఐఐటీ సీట్ల సంఖ్య పెరగనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

అయితే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి కొత్తగా మరో క్యాంపస్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలనే జీవోను కూడా జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఐఐఐటీ సీట్ల సంఖ్య పెరగనుంది.

5 / 8
<p>బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు మరో 180 సీట్లు కలిస్తే… ఈ సంఖ్య 1680కి చేరనుంది.గతంలో ఇందులో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ప్రస్తుతం మొత్తం సీట్లకు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు మరో 180 సీట్లు కలిస్తే… ఈ సంఖ్య 1680కి చేరనుంది.గతంలో ఇందులో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ప్రస్తుతం మొత్తం సీట్లకు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

6 / 8
<p>గ్రామీణ విద్యార్ధులను సాంకేతిక విద్యా రంగంలో ముందు నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది. కేవలం మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు, సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులను వరుసగా పరిగణిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే, వయస్సును పరిగణనలోకి తీసుకొని పెద్దవారికి సీట్లు కేటాయిస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

గ్రామీణ విద్యార్ధులను సాంకేతిక విద్యా రంగంలో ముందు నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది. కేవలం మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు, సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులను వరుసగా పరిగణిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే, వయస్సును పరిగణనలోకి తీసుకొని పెద్దవారికి సీట్లు కేటాయిస్తారు.

7 / 8
<p>పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.

8 / 8
<p>రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజిస్‌ (ఆర్జీయూకేటీ) బాసర నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 01:23 pm IST

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజిస్‌ (ఆర్జీయూకేటీ) బాసర నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!