విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచే ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్, జూలై 7 వరకు స్లాట్ బుకింగ్స్

Published on Jun 28, 2025 10:00 am IST

నేటి నుంచి తెలంగాణ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు జులై 7 వరకు స్లాట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.

1 / 8
<p>రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి (జూన్ 28) ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 3 ఫేజ్​లలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వివరాలను పేర్కొంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి (జూన్ 28) ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 3 ఫేజ్​లలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వివరాలను పేర్కొంది.

2 / 8
<p>ఇవాళ్టి నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జులై 7వ తేదీ వరకు ఆన్లైన్ స్లాట్ బుక్కింగ్​కి అవకాశం ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

ఇవాళ్టి నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జులై 7వ తేదీ వరకు ఆన్లైన్ స్లాట్ బుక్కింగ్​కి అవకాశం ఉంటుంది. జూలై 1వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.

3 / 8
<p>తెలంగాణ<a href="https://eapcet.tgche.ac.in/" target="_blank"><strong> ఈఏపీసెట్ - 2025</strong></a> వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే….. ర్యాంక్(స్కోర్) కార్డు డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

తెలంగాణ ఈఏపీసెట్ - 2025 వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు పలు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే….. ర్యాంక్(స్కోర్) కార్డు డిస్ ప్లే అవుతుంది.ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

4 / 8
<p>జూలై 6 నుంచి జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. జూలై 13వ తేదీలోపు ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

జూలై 6 నుంచి జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. జూలై 13వ తేదీలోపు ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది.

5 / 8
<p>జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు.</p><p>జూలై 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆప్షన్లపై ఫ్రీజింగ్ ఉంటుంది. జూలై 18వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. </p>(image source istock.com) expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు.

జూలై 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆప్షన్లపై ఫ్రీజింగ్ ఉంటుంది. జూలై 18వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

(image source istock.com)

6 / 8
<p>రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తొలిసారిగా మాక్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ప్రవేశపెట్టింది. అందులో సీట్లు పొందిన తర్వాత అవసరమైతే వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవచ్చు.</p>(image source istock.com) expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తొలిసారిగా మాక్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ప్రవేశపెట్టింది. అందులో సీట్లు పొందిన తర్వాత అవసరమైతే వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవచ్చు.

(image source istock.com)

7 / 8
<p>ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ..ఫీజులపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వెబ్‌ ఆప్షన్లు మొదలయ్యే నాటికి ఫీజులు, సీట్ల వివరాలను వెబ్‌సైట్లో ఉంచుతామని ఎప్‌సెట్‌ సవివర నోటిఫికేషన్‌లో తెలిపారు. దాదాపు పాత ఫీజులే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ..ఫీజులపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వెబ్‌ ఆప్షన్లు మొదలయ్యే నాటికి ఫీజులు, సీట్ల వివరాలను వెబ్‌సైట్లో ఉంచుతామని ఎప్‌సెట్‌ సవివర నోటిఫికేషన్‌లో తెలిపారు. దాదాపు పాత ఫీజులే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

8 / 8
<p>టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2025 10:00 am IST

టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!