టీజీ పీజీఈసెట్‌ - 2025 ఫలితాలు విడుదల... మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Published on Jun 26, 2025 05:32 pm IST

తెలంగాణ పీజీఈసెట్‌ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు pgecet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి.

1 / 6
<p>పరీక్ష రాసిన విద్యార్థులు https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే రిజల్స్ లింక్ పై క్లిక్ చేయాలి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 05:32 pm IST

పరీక్ష రాసిన విద్యార్థులు https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే రిజల్స్ లింక్ పై క్లిక్ చేయాలి.

2 / 6
<p>ఈ ఏడాది జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 21,290 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 05:32 pm IST

ఈ ఏడాది జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 21,290 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

3 / 6
<p>రాష్ట్రంలోని<strong> </strong>ఇంజనీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్‌-2025 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 05:32 pm IST

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్‌-2025 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

4 / 6
<p>ర్యాంక్ కార్డు కోసం <a href="https://pgecet.tgche.ac.in/" target="_blank">https://pgecet.tgche.ac.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 05:32 pm IST

ర్యాంక్ కార్డు కోసం https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

5 / 6
<p>సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 05:32 pm IST

సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.

6 / 6
<p>ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 26, 2025 05:32 pm IST

ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!