'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'లో వయోపరిమితి నిబంధన ఉందా..? ఇదిగో క్లారిటీ

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on May 31, 2025 12:30 pm IST

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలోపు లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేయనున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో వయోపరిమితి కూడా చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి చెక్ పెడుతూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

1 / 8
<p>ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల వయోపరిమితి విషయం తెరపైకి వస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారులకు ఎలాంటి వయోపరిమితి లేదని స్పష్టం చేశారు. వయోపరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన అర్హతలు ఉంటే…. స్కీమ్ వర్తింపజేస్తారని చెప్పారు. మంత్రి ప్రకటనతో వయోపరిమితి విషయంలో క్లారిటీ వచ్చింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల వయోపరిమితి విషయం తెరపైకి వస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారులకు ఎలాంటి వయోపరిమితి లేదని స్పష్టం చేశారు. వయోపరిమితితో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన అర్హతలు ఉంటే…. స్కీమ్ వర్తింపజేస్తారని చెప్పారు. మంత్రి ప్రకటనతో వయోపరిమితి విషయంలో క్లారిటీ వచ్చింది.

2 / 8
<p>ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగానూ అన్ని గ్రామాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగానూ అన్ని గ్రామాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

3 / 8
<div><p>దరఖాస్తుల పరిశీలన తర్వాత… ఇందిరమ్మ కమిటీల సాయంతో అధికారులు లబ్ధిదారుల జాబితాలను రూపొందించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న అధికారులు… లబ్ధిదారుల లిస్ట్ ను ఖరారు చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు కాకుండా… మొదటి విడత కింద పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. </p></div> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

దరఖాస్తుల పరిశీలన తర్వాత… ఇందిరమ్మ కమిటీల సాయంతో అధికారులు లబ్ధిదారుల జాబితాలను రూపొందించారు. ఈ జాబితాలో ఉన్న పేర్లను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న అధికారులు… లబ్ధిదారుల లిస్ట్ ను ఖరారు చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు కాకుండా… మొదటి విడత కింద పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు.

4 / 8
<p>పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి, వీరి నిర్మాణ పనులను బట్టి డబ్బులను కూడా జమ చేస్తున్నారు. అయితే మొదటి విడత కింద…. ఎంపికైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను మొదటి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి, వీరి నిర్మాణ పనులను బట్టి డబ్బులను కూడా జమ చేస్తున్నారు. అయితే మొదటి విడత కింద…. ఎంపికైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను మొదటి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

5 / 8
<p>స్వయంగా మంత్రి పొంగులేటి ప్రకటనతో… క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా వయోపరిమితి విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. తద్వారా… లబ్ధిదారుల ఎంపికలో మరో ఇబ్బందిని అధిగమించినట్లు అయింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

స్వయంగా మంత్రి పొంగులేటి ప్రకటనతో… క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా వయోపరిమితి విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. తద్వారా… లబ్ధిదారుల ఎంపికలో మరో ఇబ్బందిని అధిగమించినట్లు అయింది.

6 / 8
<p>అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపులో వయోపరిమితి కూడా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వయోపరిమితి నిబంధన తెరపైకి రావటంతో… 60 ఏళ్లు దాటినవాళ్లు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్ల మంజూరు చేయారా అని టెన్షన్ పడుతున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపులో వయోపరిమితి కూడా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వయోపరిమితి నిబంధన తెరపైకి రావటంతో… 60 ఏళ్లు దాటినవాళ్లు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇళ్ల మంజూరు చేయారా అని టెన్షన్ పడుతున్నారు.

7 / 8
<p>అనర్హులకు ఇవ్వకుండా పక్కాగా అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా అధికారులు, సిబ్బంది తప్పుడు సమాచారం ఇస్తే… వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా స్కీమ్ అమలు చేయాలని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

అనర్హులకు ఇవ్వకుండా పక్కాగా అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా అధికారులు, సిబ్బంది తప్పుడు సమాచారం ఇస్తే… వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా స్కీమ్ అమలు చేయాలని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది.

8 / 8
<p>ఇక ఈ స్కీమ్ కింద….. బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 31, 2025 12:30 pm IST

ఇక ఈ స్కీమ్ కింద….. బేస్మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!