వచ్చే వారం ఈ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ ఫస్ట్ సేల్.. ధరలు తెలుసుకోండి

Published on Jun 22, 2025 06:27 pm IST

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ కొనాలని చూస్తున్నారా? వచ్చే వారం పలు బ్రాండెడ్ ఫోన్లు, ట్యాబ్‌లు ఫస్ట్‌ సేల్‌కు రానున్నాయి. మీకు ఏ ఫోన్, ట్యాబ్ బెటర్ అనిపిస్తుందో చూడండి.

1 / 6
<p>ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీప్లస్.. ఇటీవల కంపెనీ తన కొత్త 6 ప్లస్ 128 జీబీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది జూన్ 23 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:27 pm IST

ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీప్లస్.. ఇటీవల కంపెనీ తన కొత్త 6 ప్లస్ 128 జీబీ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది జూన్ 23 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

2 / 6
<p>రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 24న ప్రారంభం కానుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇది పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఉంటుంది. 6.67 అంగుళాల డిస్ ప్లే, 32 మెగా పిక్సల్ మెయిన్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:27 pm IST

రియల్‌మీ నార్జో 80 లైట్ 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 24న ప్రారంభం కానుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇది పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఉంటుంది. 6.67 అంగుళాల డిస్ ప్లే, 32 మెగా పిక్సల్ మెయిన్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

3 / 6
<p>లావా స్టార్మ్ ప్లే 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. కేవలం 6ప్లస్ 128 జీబీ వేరియంట్ మాత్రమే రూ.9,999కే లభిస్తుంది. ఇది రెండు రంగుల్లో దొరుకుతుంది. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:27 pm IST

లావా స్టార్మ్ ప్లే 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. కేవలం 6ప్లస్ 128 జీబీ వేరియంట్ మాత్రమే రూ.9,999కే లభిస్తుంది. ఇది రెండు రంగుల్లో దొరుకుతుంది. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

4 / 6
<p>రెడ్‌మీ ప్యాడ్ 2 టాబ్లెట్ మొదటి సేల్ జూన్ 24న ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. రూ.12,999 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభ్యం కానుంది. బ్లూ, గ్రే అనే రెండు రంగుల్లో దొరుకుతుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 9000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:27 pm IST

రెడ్‌మీ ప్యాడ్ 2 టాబ్లెట్ మొదటి సేల్ జూన్ 24న ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. రూ.12,999 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభ్యం కానుంది. బ్లూ, గ్రే అనే రెండు రంగుల్లో దొరుకుతుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 9000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

5 / 6
<p>ఐక్యూ జెడ్ 10 లైట్ 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,499గా ఉంది. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:27 pm IST

ఐక్యూ జెడ్ 10 లైట్ 5జీ ఫోన్ మొదటి సేల్ జూన్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,499గా ఉంది. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

6 / 6
<p>ఇన్ఫినిక్స్ ఎక్స్‌ ప్యాడ్(వైఫై+ఎల్టీఈ).. ఈ ట్యాబ్లెట్ తొలి సేల్ జూన్ 27న ప్రారంభం కానుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. కచ్చితమైన ధర తెలియాల్సి ఉంది. బ్లూ, గోల్డ్, గ్రే అనే మూడు రంగుల్లో వస్తుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 06:27 pm IST

ఇన్ఫినిక్స్ ఎక్స్‌ ప్యాడ్(వైఫై+ఎల్టీఈ).. ఈ ట్యాబ్లెట్ తొలి సేల్ జూన్ 27న ప్రారంభం కానుంది. దీన్ని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. కచ్చితమైన ధర తెలియాల్సి ఉంది. బ్లూ, గోల్డ్, గ్రే అనే మూడు రంగుల్లో వస్తుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!