'రాజీవ్ యువ వికాసం' స్కీమ్ అప్డేట్స్ - జూన్ 10 నుంచి శిక్షణా కార్యక్రమాలు, ఆపై గ్రౌండింగ్

Published on Jun 01, 2025 05:13 pm IST

తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ పట్టాలెక్కనుంది. జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ కంటే ముందు లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

1 / 7
<p>వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం….. ఈ ఏడాదికి 5 ల‌క్ష‌ల మంది అర్హుల‌ను(లబ్ధిదారులను) ఎంపిక చేయ‌నుంది. దీని కోసం రూ.6,250 కోట్ల నిధుల‌ను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఇవ్వనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం….. ఈ ఏడాదికి 5 ల‌క్ష‌ల మంది అర్హుల‌ను(లబ్ధిదారులను) ఎంపిక చేయ‌నుంది. దీని కోసం రూ.6,250 కోట్ల నిధుల‌ను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఇవ్వనుంది.

2 / 7
<p>మొదటి విడత పూర్తి కాగానే… మరో నాలుగు విడుతల్లో లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేస్తారు. వీరికి కూడా శిక్షణ ఉంటుంది. ఆ తర్వాతనే గ్రౌండింగ్ ప్రక్రియ చేస్తారు. ఈ <a href="https://telugu.hindustantimes.com/photos/telangana-rajiv-yuva-vikasam-scheme-sanction-letters-will-be-provided-to-5-lakh-youth-on-june-2-121747999582369.html" target="_blank">స్కీమ్ </a>లో మొత్తం నాలుగు కేటగిరిలు ఉన్న సంగతి తెలిసిందే. రూ. 50 వేల వ‌ర‌కు 100 శాతం రాయితీ ఉంటుంది. ఇక రూ. ల‌క్ష‌ల వ‌ర‌కు 90 శాతం, రూ.2 లక్ష‌ల వ‌ర‌కు 80 శాతం, రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు శాతం స‌బ్సీడీ కింద రుణాలు మంజూరు చేయ‌నున్నారు. మొదటి విడతలో రూ. లక్ష ఉన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇచ్చారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

మొదటి విడత పూర్తి కాగానే… మరో నాలుగు విడుతల్లో లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేస్తారు. వీరికి కూడా శిక్షణ ఉంటుంది. ఆ తర్వాతనే గ్రౌండింగ్ ప్రక్రియ చేస్తారు. ఈ స్కీమ్ లో మొత్తం నాలుగు కేటగిరిలు ఉన్న సంగతి తెలిసిందే. రూ. 50 వేల వ‌ర‌కు 100 శాతం రాయితీ ఉంటుంది. ఇక రూ. ల‌క్ష‌ల వ‌ర‌కు 90 శాతం, రూ.2 లక్ష‌ల వ‌ర‌కు 80 శాతం, రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు శాతం స‌బ్సీడీ కింద రుణాలు మంజూరు చేయ‌నున్నారు. మొదటి విడతలో రూ. లక్ష ఉన్న యూనిట్లకు ప్రాధాన్యం ఇచ్చారు.

3 / 7
<p>శిక్షణ పూర్తి అయిన తర్వాత... జూన్ 16 నుంచి 20 తేదీల్లో మధ్య సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక జూన్ 21 నుంచి 30 తేదీల మధ్య గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

శిక్షణ పూర్తి అయిన తర్వాత... జూన్ 16 నుంచి 20 తేదీల్లో మధ్య సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక జూన్ 21 నుంచి 30 తేదీల మధ్య గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

4 / 7
<p>ఈ స్కీమ్ ను పకడ్బందీగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి యూనిట్లతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

ఈ స్కీమ్ ను పకడ్బందీగా పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి యూనిట్లతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది.

5 / 7
<p>ల‌బ్ధిదారులు ఎంచుకున్న(యూనిట్లు) రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుప‌ర‌చ‌డానికి ప్ర‌భుత్వంతో ఎంప్యాన‌ల్ చేసుకున్న సంస్థ‌లు ఎంట్ర‌ప్రెన్యూరియ‌ల్‌షిప్‌ డెవ‌లెప్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తాయి. </p>(image source istockphoto) expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

ల‌బ్ధిదారులు ఎంచుకున్న(యూనిట్లు) రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుప‌ర‌చ‌డానికి ప్ర‌భుత్వంతో ఎంప్యాన‌ల్ చేసుకున్న సంస్థ‌లు ఎంట్ర‌ప్రెన్యూరియ‌ల్‌షిప్‌ డెవ‌లెప్‌మెంట్ ట్రైనింగ్ ఇస్తాయి.

(image source istockphoto)

6 / 7
<p>ముందుగా జూన్ 2 నుంచి 9వ తేదీ వ‌ర‌కు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపికైన ల‌బ్ధిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అందిస్తారు. ఆ తర్వాత అంటే…. జూన్ 10 నుంచి 15 వ‌ర‌కు జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. యూనిట్ల అమలుపై అవగాహన కల్పిస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

ముందుగా జూన్ 2 నుంచి 9వ తేదీ వ‌ర‌కు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపికైన ల‌బ్ధిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అందిస్తారు. ఆ తర్వాత అంటే…. జూన్ 10 నుంచి 15 వ‌ర‌కు జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ‌ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. యూనిట్ల అమలుపై అవగాహన కల్పిస్తారు.

7 / 7
<div><p>రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ యువ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించ‌నుంది. లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయనుంది.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2025 05:13 pm IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ యువ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించ‌నుంది. లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయనుంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!