కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే

By Maheshwaram Mahendra Chary, Telangana, Warangal
Published on Jun 22, 2025 10:07 am IST

వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తులకు జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

1 / 6
<p>ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. నిర్ణయించిన దరఖాస్తు ఫీజు లేదా కోర్సు ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 10:07 am IST

ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూలై 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. నిర్ణయించిన దరఖాస్తు ఫీజు లేదా కోర్సు ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

2 / 6
<p>దూర విద్య అడ్మిషన్లకు(డిగ్రీ, పీజీ, డిప్లోమా) సంబంధించి కాకతీయ యూనివర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై - ఆగస్టు సెషన్ కు సంబంధించిన ప్రవేశాలపై ప్రకటన చేసింది. కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 10:07 am IST

దూర విద్య అడ్మిషన్లకు(డిగ్రీ, పీజీ, డిప్లోమా) సంబంధించి కాకతీయ యూనివర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై - ఆగస్టు సెషన్ కు సంబంధించిన ప్రవేశాలపై ప్రకటన చేసింది. కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తోంది.

3 / 6
<p><a href="https://sdlceku.co.in/index.php" target="_blank"><strong>కేయూ దూర విద్య వెబ్ సైట్ (https://sdlceku.co.in/index.php) లోకి </strong></a>వెెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మొత్తం 46 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 0870 - 2461480, 0870 -2461490 లేదా info@sdlceku.co.in అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 10:07 am IST

కేయూ దూర విద్య వెబ్ సైట్ (https://sdlceku.co.in/index.php) లోకి వెెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మొత్తం 46 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 0870 - 2461480, 0870 -2461490 లేదా info@sdlceku.co.in అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు.

4 / 6
<p>యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. కోర్సుల ఫీజు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 10:07 am IST

యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. కోర్సుల ఫీజు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

5 / 6
<p>వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా వేర్వురు కాంబినేషన్లు ఉండటంతో… అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించి కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. <a href="https://sdlceku.co.in/Courses.php" target="_blank">https://sdlceku.co.in/Courses.php</a> లింక్ పై క్లిక్ చేసి కోర్సులకు సంబంధించిన అన్ని వివరాలు, అర్హతలను తెలుసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 10:07 am IST

వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా వేర్వురు కాంబినేషన్లు ఉండటంతో… అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించి కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. https://sdlceku.co.in/Courses.php లింక్ పై క్లిక్ చేసి కోర్సులకు సంబంధించిన అన్ని వివరాలు, అర్హతలను తెలుసుకోవచ్చు.

6 / 6
<p>జూలై - ఆగస్టు సెషన్ కు సంబంధించి బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ బీఎల్ఐసీ (వ్యవధి: మూడేళ్లు.) వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇక పీజీ కోర్సులు చూస్తే ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్) ఉన్నాయి. వీరి కాల వ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 10:07 am IST

జూలై - ఆగస్టు సెషన్ కు సంబంధించి బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ బీఎల్ఐసీ (వ్యవధి: మూడేళ్లు.) వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇక పీజీ కోర్సులు చూస్తే ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్) ఉన్నాయి. వీరి కాల వ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!