పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి..?

By Maheshwaram Mahendra Chary, Telangana, Andhrapradesh
Published on May 21, 2025 05:33 pm IST

పీఎం కిసాన్ యోజన కింద అందించే పంట పెట్టుబడి సాయం నిధుల విడుదలకు కసరత్తు జరుగుతోంది. 20వ విడత నిధులను జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమవుతాయి. నిధుల జమకు సంబంధించిన స్టేటస్ ను pmkisan.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

1 / 8
<p> రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ విధానంలో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు 19 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు. అయితే 20వ విడత నిధులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ విధానంలో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు 19 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు. అయితే 20వ విడత నిధులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

2 / 8
<div><p>ఇక రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు స్వయంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. ఇక అర్హుల జాబితా వివరాలను <a href="https://pmkisan.gov.in/" target="_blank">https://pmkisan.gov.in/</a> వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

ఇక రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు స్వయంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావు. ఇక అర్హుల జాబితా వివరాలను https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

3 / 8
<p>వచ్చే జూన్ నెలలోనే పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. అన్ని కుదిరితే జూన్ మొదటి వారం లేదా జూన్ 15వ తేదీలోపు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

వచ్చే జూన్ నెలలోనే పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. అన్ని కుదిరితే జూన్ మొదటి వారం లేదా జూన్ 15వ తేదీలోపు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

4 / 8
<p>ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే 19వ విడత నిధులను జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి రైతు ఖాతాలో రూ. 2 వేలను జమ చేసింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే 19వ విడత నిధులను జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి రైతు ఖాతాలో రూ. 2 వేలను జమ చేసింది.

5 / 8
<p><a href="https://pmkisan.gov.in/aadharekyc.aspx" target="_blank">https://pmkisan.gov.in/aadharekyc.aspx</a> లింక్ పై క్లిక్ చేసి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు <a href="https://pmkisan.gov.in/RegistrationFormupdated.aspx" target="_blank">https://pmkisan.gov.in/RegistrationFormupdated.aspx</a> లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. అధికారుల పరిశీలన పూర్తయితేనే అఫ్రూవ్ వస్తుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

https://pmkisan.gov.in/aadharekyc.aspx లింక్ పై క్లిక్ చేసి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు https://pmkisan.gov.in/RegistrationFormupdated.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. అధికారుల పరిశీలన పూర్తయితేనే అఫ్రూవ్ వస్తుంది.

6 / 8
<p>పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి నిధులను జమ చేస్తుంది. మొత్తం మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6000 లని ఎలాంటి మధ్యవర్తులు లేకుండానే రైతుల బ్యాంకు అకౌంట్ లోకి బదిలీ చేస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి నిధులను జమ చేస్తుంది. మొత్తం మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6000 లని ఎలాంటి మధ్యవర్తులు లేకుండానే రైతుల బ్యాంకు అకౌంట్ లోకి బదిలీ చేస్తుంది.

7 / 8
<p>పీఎం కిసాన్ నిధులు జమ అయితే లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. <a href="https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx" target="_blank"><strong>https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx</strong></a><strong> </strong>లింక్ పై క్లిక్ చేసి డబ్బులు జమ వివరాలను సింపుల్ గా తెలుసుకోవచ్చు. 1వ విడుత నుంచి 20వ విడుత వరకు కూడా డేటా అందుబాటులో ఉంటుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

పీఎం కిసాన్ నిధులు జమ అయితే లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx లింక్ పై క్లిక్ చేసి డబ్బులు జమ వివరాలను సింపుల్ గా తెలుసుకోవచ్చు. 1వ విడుత నుంచి 20వ విడుత వరకు కూడా డేటా అందుబాటులో ఉంటుంది.

8 / 8
<p>ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తు్న్నారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనే ఈ డబ్బులను జమ చేస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 21, 2025 05:33 pm IST

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తు్న్నారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలోనే ఈ డబ్బులను జమ చేస్తారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!