హైదరాబాద్ : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - 2 రోజులు వైన్స్ షాపులు బంద్, ఎప్పుడంటే...?

Updated On Jul 10, 2025 05:03 pm IST

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్ పరిధిలో జరిగే ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి (సికింద్రాబాద్) బోనాల సందర్భంగా వైన్స్ షాపులను మూసివేయనున్నారు. ఈ మేరకు నగర పోలీసులు ప్రకటన విడుదల చేశారు. జూలై 13 ఉదయం నుంచి జూలై 15 ఉదయం వరకు మూసి వేసి ఉంటాయని పేర్కొన్నారు.

1 / 6
<p>వైన్స్ షాపులు మాత్రమే కాకుండా... కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేసి ఉంటాయని హైదరాబాద్ నగర సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

వైన్స్ షాపులు మాత్రమే కాకుండా... కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూసివేసి ఉంటాయని హైదరాబాద్ నగర సీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

2 / 6
<p>హైదరాబాద్ లో ఆషాడ మాస బోనాలు జరుగుతున్నాయి. జూలై 13వ తేదీన ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కీలక ప్రకటన చేశారు. వైన్స్ షాపులు మూసివేసి ఉంటాయని తెలిపారు.</p>(Image Credit- Pexels) expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

హైదరాబాద్ లో ఆషాడ మాస బోనాలు జరుగుతున్నాయి. జూలై 13వ తేదీన ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసులు కీలక ప్రకటన చేశారు. వైన్స్ షాపులు మూసివేసి ఉంటాయని తెలిపారు.

(Image Credit- Pexels)

3 / 6
<p>గాంధీ నగర్, చిలకలగూడ, బేగంపేట్, గోపాల్ పురం, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు ప్రకటించారు.<br> </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

గాంధీ నగర్, చిలకలగూడ, బేగంపేట్, గోపాల్ పురం, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

4 / 6
<p>సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ షాపులు మూసి వేసి ఉంటాయని పోలీసులు తెలిపారు. జూలై 13 ఉదయం 6 గంటల నుంచి జూలై 15 ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ షాపులు మూసి వేసి ఉంటాయని పోలీసులు తెలిపారు. జూలై 13 ఉదయం 6 గంటల నుంచి జూలై 15 ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.

5 / 6
<p>నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

6 / 6
<div><p>జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు. ఇక జూలై 20న పాతబస్తీలో <a href="https://telugu.hindustantimes.com/telangana/bonalu-festival-2025-begin-from-june-26th-at-golkonda-fort-tg-govt-allocates-20-crore-for-bonalu-jatara-121749551235894.html" target="_blank">బోనాలు </a>ఉంటాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తారు.</p><p> </p><p>(Disclaimer : మద్యం సేవించటం హానికరం. అతిగా సేవించటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి)</p></div> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 05:03 pm IST

జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి 7వ బంగారు బోనం సమర్పించనున్నారు. ఇక జూలై 20న పాతబస్తీలో బోనాలు ఉంటాయి. జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. బోనాలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధిస్తారు.

(Disclaimer : మద్యం సేవించటం హానికరం. అతిగా సేవించటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి)

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!