...
...
Next Story

Chanakya Niti On Money : చాణక్య నీతి.. ఇలాంటి 3 రకాల స్త్రీల చేతిలో డబ్బులు పెట్టకూడదు

Chanakya Niti On Money : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ధనం, స్త్రీలకు సంబంధించి కొన్ని సూత్రాలను చెప్పాడు. వాటిని పాటించడం ద్వారా ధనాన్ని తెలివిగా ఉపయోగించుకోవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. 3 రకాల స్త్రీలకు డబ్బు ఇస్తే ఏమవుతుంది?

Published on: Sep 8, 2026, 12:58:07 IST
Advertisement

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా సమాజానికి ఎంతో విషయాన్ని పంచాడు. చాణక్య సిద్ధాంతంలో పేర్కొన్న సూత్రాలు ఏది ఒప్పు, ఏది తప్పు అని మనకు నేటికీ బోధిస్తాయి. అవి మనల్ని విజయవంతమైన జీవితం వైపు నడిపిస్తాయి. దీంతో పాటుగా స్త్రీ, పురుషుల గురించి అనే విషయాలు చెప్పాడు. చాణక్య నీతి..స్త్రీలు, ధనం గురించి కూడా చెబుతుంది.

చాణక్య నీతి
చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో కొంతమంది స్త్రీలతో డబ్బు విషయంలో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. 3 రకాల స్త్రీలతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదని లేదా అలాంటి 3 రకాల స్త్రీలకు డబ్బు ఇవ్వకూడదని పేర్కొన్నాడు.

సోమరులైన స్త్రీలకు డబ్బు ఇవ్వకూడదు

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో డబ్బు గురించి కొన్ని విషయాలు చెప్పాడు. సోమరి స్త్రీకి ఇచ్చిన డబ్బు వల్ల ఎలాంటి నిజమైన ప్రయోజనం ఉండదు. సోమరి స్త్రీ ఆ డబ్బును ఉపయోగించడంలో తన సోమరితనాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె డబ్బు విషయంలో నిర్లక్ష్యం చూపుతుంది.. వివేకాన్ని చూపరు. అటువంటి వారు డబ్బును సరైన ప్రయోజనం కోసం ఉపయోగించకపోవచ్చు. సోమరి స్త్రీ వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వకండి.

దుర్నీతి స్వభావం గల స్త్రీ

దుర్నీతి మార్గంలో నడిచే స్త్రీకి డబ్బు ఇవ్వడానికి వెళ్లకూడదు. అటువంటి స్త్రీలు ఆ డబ్బును దానధర్మాలకు ఉపయోగించకుండా, దుర్నీతికి లేదా చెడు పనులు చేయడానికి ఉపయోగించవచ్చు. ధర్మం గురించి జ్ఞానం లేని స్త్రీలకు డబ్బు ఇవ్వడానికి వెళ్లవద్దు. ఎందుకంటే అటువంటి స్త్రీలు ఆ డబ్బును దుర్వినియోగం చేయవచ్చని చాణక్య నీతి చెబుతోంది. ఆ డబ్బును చెడు ఉద్దేశాల కోసం లేదా తప్పుడు పనుల కోసం ఉపయోగించవచ్చు.

కోపంగా ఉండే స్త్రీలు

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పిన ప్రకారం.. పైన పేర్కొన్న 3 లక్షణాలు ఉన్న స్త్రీలకు డబ్బు ఇస్తే, అది సరిగ్గా ఉపయోగించకపోవచ్చు. అది దుర్వినియోగం కావచ్చు. అందువల్ల ఈ 3 రకాల స్త్రీలకు డబ్బు ఇవ్వవద్దు. ఒకవేళ ఇచ్చినా, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe