stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్లో ట్రేడ్తో లాభాలకు ఛాన్స్!
Stock market updates : జులై 16, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు పెరిగి 77,185 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26 పాయింట్లు వృద్ధిచెంది 24,078 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 296 పాయింట్లు పెరిగి 57,758 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 704,93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 735.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.62 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ అనిశ్చితుల మధ్య ముడి చమురు ధర ఎక్కువగానే ఉంది. బ్రెంట్ క్రూడ్ 0.4శాతం పెరిగి బ్యారెల్కి 85.28 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
సీఈఎస్సీ- బై రూ. 162, స్టాప్ లాస్ రూ. 158, టార్గెట్ రూ. 168
వేదాంత- బై రూ. 260, స్టాప్ లాస్ రూ. 266, టార్గెట్ రూ. 250
క్రిసిల్- బై రూ. 4190, స్టాప్ లాస్ రూ. 4170, టార్గెట్ రూ. 4260
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జుబీలియంట్ ఫార్మోవా- బై రూ. 1028, స్టాప్ లాస్ రూ. 977, టార్గెట్ రూ. 1100
తమిళ్నాడ్ మర్చెంటైల్ బ్యాంక్- బై రూ. 816, స్టాప్ లాస్ రూ. 777, టార్గెట్ రూ. 875
చెన్నై పెట్రోలియం- బై రూ. 1157, స్టాప్ లాస్ రూ. 1105, టార్గెట్ రూ. 1250
ఇండిగో పెయింట్స్- బై రూ. 1084, స్టాప్ లాస్ రూ. 1017, టార్గెట్ రూ. 1165
జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరంగ్ వర్క్స్- బై రూ. 2448, స్టాప్ లాస్ రూ. 2330, టార్గెట్ రూ. 2650.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


