శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 262 పాయింట్లు పెరిగి 77,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 95 పాయింట్లు వృద్ధిచెంది 24,271 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 93 పాయింట్లు పడి 57,939 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,355.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,953.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 6 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లకు శుక్రవారం సెలవు. కాగా వివిధ సూచీల ఫ్యూచర్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరింత పడింది. బ్రెంట్ క్రూడ్ 0.33శాతం పతనమై 71.88 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఇండస్ఇండ్ బ్యాంక్- బై రూ. 974, స్టాప్ లాస్ రూ. 940, టార్గెట్ రూ. 1040
టొరెంట్ ఫార్మా- బై రూ. 4768, స్టాప్ లాస్ రూ. 4600, టార్గెట్ రూ. 5100
వరుణ్ బేవరేజెస్- బై రూ. 516, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 540
ఎన్టీపీసీ- బై రూ. 356, స్టాప్ లాస్ రూ. 345, టార్గెట్ రూ. 370
{{/usCountry}}ఎన్టీపీసీ- బై రూ. 356, స్టాప్ లాస్ రూ. 345, టార్గెట్ రూ. 370
{{/usCountry}}కోల్ ఇండియా- బై రూ. 439, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 456
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పారాదీప్ ఫాస్ఫేట్స్- బై రూ. 146.5, స్టాప్ లాస్ రూ. 139.5, టార్గెట్ రూ. 160
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రకూ. 334, స్టాప్ లాస్ రూ. 318, టార్గెట్ రూ. 360
ఓరియంట్ సిమెంట్- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 135, టార్గెట్ రూ. 155
పిరమాళ్ ఫార్మా- బై రూ. 176, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ. 190
యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ - బై రూ. 976, స్టాప్ లాస్ రూ. 930, టార్గెట్ రూ. 1060