ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 310 స్టాక్​తో లాభాలకు ఛాన్స్​!

డిసెంబర్​ 8, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 8, 2025, 08:15:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 447 పాయింట్లు పెరిగి 85,712 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 153 పాయింట్లు వృద్ధిచెంది 26,186 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 488 పాయింట్లు పెరిగి 59,777 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 438.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,189.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ డిసెంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 10403.62 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 19,785.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ బలంగా ఉంది! సూచీ 26,300- 26,440 వరకు వెళ్లొచ్చు. 26,060- 26,000 లెవల్స్​ వద్ద సపోర్ట్​ ఉంది, సూచీ 26000 కన్నా ఎగువన ఉన్నంత వరకు బై-ఆన్​- డిప్స్​ స్ట్రాటజీని అనుసరించవచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.2 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.2శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.3 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

గోద్రేజ్​ ప్రాపర్టీస్​- బై రూ. 2082, స్టాప్​ లాస్​ రూ. 2040, టార్గెట్​ రూ. 2200

ఎస్బీఐ కార్డ్స్​ అండ్​ పేమెంట్​ సర్వీసెస్​- బై రూ. 885, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 920

యునైటెడ్​ స్పిరిట్స్​- బై రూ. 1455, స్టాప్​ లాస్​ రూ. 1430, టార్గెట్​ రూ. 1500

ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్​- బై రూ. 309.6, స్టాప్​ లాస్​ రూ. 302, టార్గెట్​ రూ. 325

డీరెడ్జింగ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 880, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 940

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

శ్రీరామ్ పిస్టన్స్ అండ్​ రింగ్స్: రూ .2837 వద్ద కొనండి, టార్గెట్ రూ .3040, స్టాప్ లాస్ రూ .2727;

నాలెడ్జ్ మెరైన్ అండ్​ ఇంజనీరింగ్ వర్క్స్: రూ .3032 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .3280, స్టాప్ లాస్ రూ .2940;

మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్: రూ .367 వద్ద కొనండి, టార్గెట్ రూ .393, స్టాప్ లాస్ రూ .354;

చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫిన్ కో: రూ .1730 వద్ద కొనండి, లక్ష్యం రూ .1850, స్టాప్ లాస్ రూ .1670;

స్టైలం ఇండస్ట్రీస్: రూ .2147 వద్ద కొనండి, రూ .2300 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .2080.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More