వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..!

Published on Feb 22, 2026 09:23 am IST

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

1 / 7
<p>ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

2 / 7
<p>నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో(ఇవాళ, రేపు) తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో(ఇవాళ, రేపు) తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.

3 / 7
<p>పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.</p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

(image source @APSDMA)

4 / 7
<div style="-webkit-tap-highlight-color:rgba(0, 0, 0, 0);-webkit-text-stroke-width:0px;background-color:rgb(255, 255, 255);color:rgb(0, 0, 0);font-family:'DM Sans', sans-serif;font-size:18px;font-style:normal;font-variant-caps:normal;font-variant-ligatures:normal;font-weight:400;letter-spacing:normal;list-style-type:none;margin:0px 0px 16px;orphans:2;outline:none;overflow-wrap:break-word;padding:0px;text-align:start;text-decoration:none;text-indent:0px;text-transform:none;white-space:normal;widows:2;word-spacing:0px;"><p>హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 23వ తేదీన(రేపు) రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు <a href="https://www.hindustantimes.com/telugu/andhra-pradesh/imd-predicts-rains-likely-in-some-parts-of-andhrapradesh-today-and-tomorrow-here-are-weather-updates-261771579210639.html" target="_blank">వర్షాలు </a>పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 23వ తేదీన(రేపు) రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి

5 / 7
<p>ఈనెల 24వ తేదీన తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు <a href="https://www.hindustantimes.com/telugu/andhra-pradesh/imd-weather-updates-rains-likely-in-several-districts-of-andhrapradesh-today-and-tomorrow-261768016251679.html" target="_blank">వర్షాలు </a>కురిసే సూచనలున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

ఈనెల 24వ తేదీన తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

6 / 7
<p>ఇక ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణతో పాటు ఏపీలో మళ్లీ పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

ఇక ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణతో పాటు ఏపీలో మళ్లీ పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉంది. ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది.

7 / 7
<p>మరోవైపు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు మండుతున్నాయి. ఫిబ్రవరి పూర్తి కాకముందే చాలా చోట్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే…వాతావరణంలో మరిన్ని మార్పులు ఉండొచ్చు.</p>(AFP File ) expand-icon View Photos in a new improved layout
Published on Feb 22, 2026 09:23 am IST

మరోవైపు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు మండుతున్నాయి. ఫిబ్రవరి పూర్తి కాకముందే చాలా చోట్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే…వాతావరణంలో మరిన్ని మార్పులు ఉండొచ్చు.

(AFP File )

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!