...
...
Next Story

Diabetes Control Tips : ప్రీ-డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవాలా..? ఈ 12 అలవాట్లను అలవర్చుకోండి!

Diabetes Control Tips: ప్రీ-డయాబెటిస్ అనేది మధుమేహం వచ్చే ముందు శరీరం ఇచ్చే చివరి హెచ్చరిక. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచటమే కాకుండా… డయాబెటిస్ బారిన పడకుండా న్యూట్రిషన్ నిపుణులు కీలకమైన సూచనలు చేస్తున్నారు.

Published on: May 24, 2026, 16:22:33 IST
Advertisement

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ (మధుమేహం) బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే చాలామందికి తాము డయాబెటిస్ బారిన పడే ముందే శరీరం 'ప్రీ-డయాబెటిస్' (Pre-diabetes) రూపంలో ఒక హెచ్చరిక గంటను మోగిస్తుందనే విషయం తెలియదు.

3 మార్పులతో మధుమేహం రిస్క్ దూరం!
3 మార్పులతో మధుమేహం రిస్క్ దూరం!

ప్రీ-డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ స్థాయి కంటే తక్కువగా ఉండే ఒక పరిస్థితి. ఇది ఒక రకంగా మనకు లభించే చివరి అవకాశం. ఎందుకంటే డయాబెటిస్ అనేది ఒక్కసారి వస్తే జీవితకాలం మేనేజ్ చేయాల్సిన శాశ్వత సమస్య. అదే ప్రీ-డయాబెటిస్ దశలోనే అప్రమత్తమైతే సరైన అలవాట్లతో దానిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఒక సర్టిఫైడ్ న్యూట్రిషన్ కోచ్ స్వయంగా పాటిస్తూ, సూచిస్తున్న 12 అద్భుతమైన అలవాట్లు ఇక్కడ తెలుసుకోండి….

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. సాధారణంగా ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు సూచించే ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ వివరాలు అందించాము. అయితే.. మీ శరీర తత్వం, బ్లడ్ రిపోర్ట్స్ ఆధారంగా మీ డైట్ ప్లాన్ మార్చుకునే ముందు లేదా ఏదైనా కొత్త నియమాన్ని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా సర్టిఫైడ్ డయాబెటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON