సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 6 పాయింట్లు పెరిగి 23,650 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 173 పాయింట్లు పడి 53,537 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,813.69 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,682.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.32 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.07శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.51 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ఇరాన్పై దాడులను ఆపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు పడ్డాయి. బ్రెంట్ క్రూడ్ 2శాతం పడి బ్యారెల్కు 109.58 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఏంజిల్ వన్- బై రూ. 304, స్టాప్ లాస్ రూ. 298, టార్గెట్ రూ. 320
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1251, స్టాప్ లాస్ రూ. 1235, టార్గెట్ రూ. 1280
{{/usCountry}}ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1251, స్టాప్ లాస్ రూ. 1235, టార్గెట్ రూ. 1280
{{/usCountry}}ఏబీబీ ఇండియా- బై రూ. 6400, స్టాప్ లాస్ రూ. 6200, టార్గెట్ రూ. 5700
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్- బై రూ. 2065, స్టాప్ లాస్ రూ. 1948, టార్గెట్ రూ. 2250
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - బై రూ. 344, స్టాప్ లాస్ రూ. 325, టార్గెట్ రూ. 370
పీబీ ఫిన్టెక్- బై రూ. 1748, స్టాప్ లాస్ రూ. 1650, టార్గెట్ రూ. 1900
కింగ్ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా - బై రూ. 5303, స్టాప్ లాస్ రూ. 5035, టార్గెట్ రూ. 5700
డా. లాల్ పాత్ ల్యాబ్స్- బై రూ. 1646, స్టాప్ లాస్ రూ. 1575, టార్గెట్ రూ. 1777