గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 417 పాయింట్లు పడి 76,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 41 పాయింట్లు కోల్పోయి 23,873 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 209 పాయింట్లు పెరిగి 57,381 వద్దకు చేరింది.

ఈరోజు కృష్ణాష్టమి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంది కానీ స్టాక్ మార్కెట్లు మాత్రం యథావిథిగా కొనసాగుతాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,345.87 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,977.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.1 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.06శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.16 శాతం డౌన్ పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
కాప్లిన్ పాయింట్ లాబోరేటరీస్- బై రూ. 2845, స్టాప్ లాస్ రూ. 2745, టార్గెట్ రూ. 3044
ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 408, స్టాప్ లాస్ రూ. 393, టార్గెట్ రూ. 437
{{/usCountry}}ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 408, స్టాప్ లాస్ రూ. 393, టార్గెట్ రూ. 437
{{/usCountry}}ఎంసీఎక్స్- బై రూ. 3170, స్టాప్ లాస్ రూ. 3100, టార్గెట్ రూ. 3300
ఎస్బీఐ- బై రూ. 1028, స్టాప్ లాస్ రూ. 1015, టార్గెట్ రూ. 1055
ఐటీసీ హోటల్స్- బై రూ. 160, స్టాప్ లాస్ రూ. 155, టార్గెట్ రూ. 170
సెమిండియా ప్రాజెక్ట్స్ కంపెనీ- బై రూ. 1296, స్టాప్ లాస్ రూ. 1270, టార్గెట్ రూ. 1350
నెట్వెబ్ టెక్నాలజీస్- బై రూ. 5270, స్టాప్ లాస్ రూ. 5180, టార్గెట్ రూ. 5500
జీఈ వెర్నోవా టీ అండ్ డీ ఇండియా- బై రూ. 4362, స్టాప్ లాస్ రూ. 4280, టార్గెట్ రూ. 4550
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 2267, స్టాప్ లాస్ రూ. 2137, టార్గెట్ రూ. 2460
మోరేపెని ల్యాబ్స్- బై రూ. 117.5, స్టాప్ లాస్ రూ. 109, టార్గెట్ రూ. 127
ఎంఎస్టీసీ - బై రూ. 744, స్టాప్ లాస్ రూ. 708, టార్గెట్ రూ. 805
విష్ణు కెమికల్స్- బై రూ. 688, స్టాప్ లాస్ రూ. 655, టార్గెట్ రూ. 745