నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో రఘురాం గురించి వెతుకుతారు ఫ్యామిలీ మెంబర్స్. మీ ఇంట్లో వాళ్లందరూ టెన్షన్ పడుతుంటే నువ్వేంటీ కూల్ గా ఉన్నావని శ్రుతిని రాజ్ అడుగుతాడు. నాకు టెన్షన్ పడటం తెలియదని శ్రుతి చెప్తుంది. అప్పుడే రఘురాం అక్కడికి రావడంతో శ్రుతి కంగారు పడుతుంది. కానీ వీళ్లు ఎవరో తెలియనట్లు రఘురాం మాట్లాడతాడు.
భార్యగా మరో మహిళ

శాలినిని స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పిన క్రాంతి నేను వెళ్లి వెతుకుతానంటాడు. క్రాంతిని మరో సైడ్ పంపిస్తుంది. ఓ వ్యక్తితో స్ప్రేను తెప్పిస్తుంది శాలిని. హై ఫ్లేమబుల్, చిన్న నిప్పు రవ్వ తగిలినా భగ్గున మండుతుందని ఆ వ్యక్తి చెప్తాడు. ఎంత ఆలోచించినా నాకు ఎవరు గుర్తు రావడం లేదని రఘురాం అనుకుంటాడు. జగదీశ్వరి అనే పేరున్న మరో మహిళను తన భార్య అనుకుంటాడు రఘురాం. పరాయి మగాడిని అండి అనడం నాకు నచ్చడం లేదని రఘురాం సీరియస్ అవుతాడు.
విరాట్ ఫైట్
ఇతనెవరో తేడాగా ఉన్నాడని జగదీశ్వరి పరుగులు పెడుతుంది. ఆ మహిళ గొడవ చేస్తుంది. ఆమె భర్త వచ్చి నా భార్య అని చెప్తాడు. రఘురాం ఆవిడ చేయి పట్టుకుని తన వైఫ్ అని అంటాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రఘురాంను ఆ వ్యక్తి తోసేయడంతో క్రాంతి వచ్చి పట్టుకుంటాడు. ఆ వ్యక్తి కాలర్ ను క్రాంతి పట్టుకుంటే అతను కొడతాడు. విరాట్ వచ్చి నా తమ్ముడి మీదే చేయి ఎత్తుతావా? అని ఆ వ్యక్తిని కొడతాడు.
రాజ్ ను చూసిన కామాక్షి
మరి మీ నాన్న చేసింది బాగుందా? నన్ను పట్టుకుని తన భార్య అంటున్నాడని ఆ మహిళ చెప్తుంది. గంట సౌండ్ కు రఘురాంకు మళ్లీ అన్నీ గుర్తొస్తాయి. విరాట్ క్షమించండని అడిగి గొడవకు ఫుల్ స్టాప్ పెడతాడు. మరోవైపు గుడిలో రాజ్ తో శ్రుతి మాట్లాడటం కామాక్షి చూస్తుంది. ఈ కొత్త కారుకు పూజ చేయిస్తున్నాడు రాజ్. ఆ రోజు మనకు కార్లో లిఫ్ట్ ఇచ్చాడని శ్రుతి గుర్తు చేస్తుంది.
పిల్లలను చూసి గర్వం
{{/usCountry}}మరి మీ నాన్న చేసింది బాగుందా? నన్ను పట్టుకుని తన భార్య అంటున్నాడని ఆ మహిళ చెప్తుంది. గంట సౌండ్ కు రఘురాంకు మళ్లీ అన్నీ గుర్తొస్తాయి. విరాట్ క్షమించండని అడిగి గొడవకు ఫుల్ స్టాప్ పెడతాడు. మరోవైపు గుడిలో రాజ్ తో శ్రుతి మాట్లాడటం కామాక్షి చూస్తుంది. ఈ కొత్త కారుకు పూజ చేయిస్తున్నాడు రాజ్. ఆ రోజు మనకు కార్లో లిఫ్ట్ ఇచ్చాడని శ్రుతి గుర్తు చేస్తుంది.
పిల్లలను చూసి గర్వం
{{/usCountry}}సారీ జగదీశ్వరి నా మతిమరపుతో నిన్ను ఇబ్బంది పెడుతున్నా. మన పిల్లలను చూస్తే గర్వంగా ఉంది. నాకు అవమానం జరగ్గానే క్రాంతి తట్టుకోలేక ఎదురు తిరిగాడు. వాడి ఒంటి మీద చేయి పడగానే విరాట్ చూడలేక వాడికి అండగా నిలబడ్డాడు. తండ్రి మీద గౌరవం, అన్నదమ్ముల మధ్య అభిమానం అంటే అలా ఉండాలని రఘురాం చెప్తాడు. రఘురాం, జగదీశ్వరి.. విరాట్, చంద్రకళ దంపతులు హోమం చేస్తారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.