ponguleti srinivas reddy
Latest from ponguleti srinivas reddy
హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్డేట్ - అర్హుల లిస్ట్ విడుదల, స్టేటస్ ఇలా చెక్
Published on Aug 22, 2026 06:02 am IST
అలా ఉంటే రెండు రోజుల్లోనే పరిష్కారం - 22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Published on Aug 18, 2026 10:04 pm IST
స్మార్ రేషన్ కార్డుల పంపిణీ - EV ఆటోలకు రూ.1.5 లక్షల సబ్సిడీ, కేబినెట్ నిర్ణయాలు
Published on Aug 14, 2026 06:08 pm IST
ఆసక్తి రేపుతున్న పోచారం కామెంట్స్ - కాంగ్రెస్పై తిరుగుబాటా..? మళ్లీ అటువైపే…
Published on Aug 12, 2026 01:33 pm IST
E-Paper

7

5
మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు." alt="
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి… వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. " alt="