Photos

PAGE 37

జూన్​ 30 : మరింత దిగొచ్చిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500 దిగువకు..

Published on Jun 30, 2025 09:45 am IST
<p>ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,327గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,447ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 11,940 ఉంది.</p> 5
By HT Telugu Desk, Chitturi Eswara Karthikeya Sharath

జూన్​ 30, సోమవారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పడ్డాయి. దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 10 తగ్గి రూ. 97,583కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టీజీ పీజీఈసెట్‌ - 2025 ఫలితాలు విడుదల... మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

" alt="

ర్యాంక్ కార్డు కోసం https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

" /> 6
Published on Jun 26, 2025 05:32 pm IST

'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్' అప్డేట్ - ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం...!

✅రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి… వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

" alt="

✅రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి… వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

" /> 8
Published on Jun 25, 2025 01:25 pm IST
SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out