Photos

PAGE 39

రైతు భరోసా స్కీమ్ : కొత్త రైతులు వెంటనే ఇలా చేయండి - లేకుంటే డబ్బులు పడే ఛాన్స్

Published on Jun 19, 2025 11:39 am IST
<p>పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సీజన్ రావటంతో… ఈ స్కీమ్ కింద ఇచ్చే డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. </p> 7
By HT Telugu Desk, Maheshwaram Mahendra Chary, Telangana

తెలంగాణలో ‘రైతు భరోసా స్కీమ్’ నిధులు జమవుతున్నాయి. ఇప్పటికే ఎకరాల వారీగా రైతుల ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి. అయితే కొత్త రైతులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు జూన్ 20వ తేదీతో పూర్తవుతుంది. ఈలోపే అప్లికేషన్ చేసుకుంటే.. వీరికి కూడా పంట పెట్టుబడి సాయం అందుతుంది.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out