Photos

PAGE 27

AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ పరీక్షల తేదీపై అప్డేట్ - ఈ సారి కొత్తగా క్యూఆర్ క

Published on Oct 26, 2025 10:02 am IST
<div><p>2025లో నిర్వహించిన ఏపీ టెన్త్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్ కు 6 లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించారు. పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేశారు.</p></div> 8
By , Andhrapradesh

ఏపీ పదో తరగతి పరీక్షలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. సర్కార్ ఆమోదం తర్వాత అధికారికంగా షెడ్యూల్ విడుదలవుతుంది.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out