PAGE 30

Telugu Photos Gallery

<p>ఈ గూగుల్​ పిక్సెల్​ 9లో 6.3 ఇంచ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 2700 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇందులో 50ఎంపీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చారు. ఇందులో 4,700ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇందులో యాడ్​మీ, మ్యాజిక్​ ఎరేజర్​, సర్కిల్​ టు సెర్చ్​ వంటి ఏఐ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.</p>

ఫ్లిప్​కార్ట్​లో Google Pixel 9 స్మార్ట్​ఫోన్​పై అతి భారీ డిస్కౌంట్​..

Published 319d ago
<p>నవంబర్‌లో మీనరాశిలో శని ప్రత్యక్షంగా కదులుతున్నాడు. ఈ నెలలో బృహస్పతి తిరోగమనంలో కదులుతున్నాడు. శని ప్రత్యక్ష కదలిక, బృహస్పతి తిరోగమన కదలిక చాలా మందికి అదృష్టాన్ని తెస్తాయి. ఇలా 500 ఏళ్ల తర్వాత జరుగుతుంది. కర్మ, న్యాయ గ్రహం అయిన శని మీనరాశిలో ఉన్నప్పుడు ప్రత్యక్ష సంచారానికి వెళ్తాడు. ఒకే నెలలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు కొన్ని రాశిచక్ర గుర్తులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది, వారి అదృష్టాన్ని పెంచుతుంది.</p>

500 సంవత్సరాల తర్వాత అరుదైన సమయం.. వీరికోసం జాక్‌పాట్ ఎదురుచూస్తోంది, లక్కు కూడా

Published 319d ago
<p>నవంబర్‌లో శని దేవుడు మీన రాశిలో సంచరిస్తాడు. అదే సమయంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. శుక్రుడు నవంబర్ 2న తులారాశిలో సంచరిస్తాడు. ఆ తరువాత గ్రహాలకు అధిపతిగా పరిగణించే సూర్యుడు నవంబర్ 16న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కూడా వృశ్చికరాశిలో ఉదయిస్తాడు. 5 గ్రహాల స్థానాల్లో ఈ మార్పుల కారణంగా, నవంబర్ నెల కొన్ని రాశులకు చాలా అదృష్టంగా ఉండబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు తమ కెరీర్‌లో మంచి పురోగతి, లాభాలను చూడవచ్చు.</p>

గ్రహాల సంచారంతో నవంబర్ నెలలో వీరికి అదృష్టం.. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు!

Published 319d ago
<p>హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త సవరణ సమయం నవంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.</p>

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. ఇక ఈ టైమ్ నుంచి ఇప్పటివరకు!

Published 319d ago
<p>ఈ ఫొటో చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదా? అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్మెంట్ లో ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ వారసులు ఇచ్చిన ఫోజు అదిరిపోయింది. ఇందులో రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఉన్నారు. </p>

అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఫొటోలు చూశారా? డైరెక్ట్‌గా షూటింగ్ నుంచి వ‌చ్చిన చిరు

Published 319d ago
<p>పూర్తి వివరాల కోసం సిఈడియం వెబ్ సైట్  www.apcedmmwd.org ద్వారా టెట్ పరీక్షకు  సన్నద్ధమయ్యే మైనారిటీ యువత తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం సిఈడియం  కార్యాలయం, భవానీపురం, విజయవాడ - 5200012 కు లేదా 0866-2970567, 7386789966  నెంబర్లను సంప్రదించవచ్చు.<br> </p>

ఉచితంగా ‘ఏపీ టెట్’ కోచింగ్ - వీరు మాత్రమే అర్హులు, వివరాలు ఇలా నమోదు చేసుకోండి

Published 319d ago
<p>బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,13,110- రూ. 1,23,390గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,200గాను.. కేజీ వెండి రేటు రూ. 1,62,000గాను కొనసాగుతున్నాయి.</p>

Nov 1 Gold price today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు!

Published 319d ago
<p>భారత దేశంలో స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్​సెట్​తో వస్తున్న మొదటి స్మార్ట్​ఫోన్ ఈ వన్​ప్లస్​ 15 అని కంపెనీ ధృవీకరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ సీపీయూ! ఈ ఫోన్ అత్యంత అధునాతన ఏఐని పొందుతుంది. ఆక్సిజన్ ఓఎస్​ 16తో వస్తుంది.</p>

వన్​ప్లస్​ 15 కొంటున్నారా? ఇలా చేస్తే రూ. 4వేల ఎక్స్​క్లూజివ్​ గిఫ్ట్​ ఫ్రీ..

Published 320d ago
<p>గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. మొంథా తుఫాన్ దాటికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు తేలుకుంటున్నాయి.</p>

ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఇక తేలికపాటి వర్షాలే - ఐఎండీ అంచనాలు ఇలా

Published 320d ago
<p>లంగావోణీలో క్యూట్ గా మెరిసిపోయింది హాట్ యాంకర్ రష్మి గౌతమ్. ఇలా అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ భామ. </p>

లంగావోణీలో అదిరిపోయిన హాట్ యాంకర్ రష్మి.. ట్రేడిషనల్ లుక్‌లోనూ ప‌రువాల షో

Published 320d ago
<p>మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏరియల్‌ సర్వే చేశారు. పంట నష్టంపై ఆరా తీశారు.  </p>

వరంగల్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన - ఆర్థిక సాయంపై ప్రకటన

Published 320d ago
దే కాల్ హిమ్ ఓజీ - పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ' 2025 సంవత్సరంలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది. ఈ జాబితాలో ఈ సినిమా నంబర్ 1 స్థానంలో ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ టాప్-10లో ఒకటే తెలుగు మూవీ.. ఓటీటీలో ఓజీ మేనియా

Published 320d ago
<p>రూ. 1000 ఫైన్ తో డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించుకోవచ్చు. <br> </p>

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్

Published 320d ago
సహాయకారక స్వభావం- నెంబరు 7 ఉన్న వ్యక్తులు ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు, స్వార్థం లేకుండా ఇతరులకు సహాయపడతారు. వారు నిరుపేదలను చూడటానికి వెనుకాడరు మరియు సామాజిక సేవలో ఆసక్తి కలిగి ఉంటారు. వారి దయగల స్వభావం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది మరియు ప్రజలు వారిని విశ్వసిస్తారు.

ఈ తేదీల్లో పుట్టిన వారి మనస్సు వెన్న, అందరికీ సహాయం చేయడంలో ముందుటారు!

Published 320d ago
<p>హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,11,500 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,21,630గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.</p>

Gold price today : గుడ్​ న్యూస్​! మరింత పడిన బంగారం ధర- నేటి వెండి రేట్లు ఇలా..

Published 320d ago
<p>రూ. 349 అంతకన్నా ఎక్కువ ప్లాన్​ కలిగి ఉన్న జియో యూజర్లకు మాత్రమే ఈ గూగుల్​ జెమనీ ఏఐ ప్రో ఆఫర్​ అందుబాటులో ఉంది. ఇది ప్రీపెయిడ్​, పోస్ట్​పెయిడ్​ రెండింటికీ వర్తిస్తుంది. 18 నెలల పాటు ఉచితంగా గూగుల్​ జెమినీ ఏఐ ప్రోని పొందవచ్చు.</p>

జియో యూజర్లు గూగుల్​ జెమినీ ఏఐ ప్రోని ఉచితంగా ఎలా పొందాలి? పూర్తి వివరాలు..

Published 321d ago
<p>ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఓ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వుమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అత్యంత మరుపు రాని ఇన్నింగ్స్ తో జెమీమా రోడ్రిగ్స్ ఇండియన్ టీమ్ ను ఫైనల్ చేర్చింది.</p>

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, హర్మన్ మెరుపు ఇన్నింగ్స్

Published 321d ago
<p><strong>శమీ మొక్క</strong> - హిందూ మతంలో శమీ మొక్కను పవిత్రంగా చూస్తారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉంచడం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారంగా, ఈ మొక్క నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. సంపదను ఆకర్షిస్తుంది. ఈ శమీ మొక్కను నాటడం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి పెరుగుతుంది.</p>

మీ ఇంటి మెయిన్ డోరు దగ్గర ఈ ఏడు మొక్కలు ఉంచారంటే డబ్బు, సంతోషం మీ సొంతం

Published 321d ago
<p>వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగింది. ఇక హార్టికల్చర్‌ రంగంలో రూ.39 కోట్లు, సెరికల్చర్‌ రంగంలో రూ.65 కోట్లు నష్టం, పశుసంవర్ధకశాఖలో రూ.71 లక్షల నష్టం జరిగింది. </p>

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్ : ఏపీకి రూ.5,265 కోట్లు నష్టం - ప్రభుత్వం ప్రాథమిక అంచనా

Published 321d ago
<p>వరద ముంపు ప్రాంత బాధితులను మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెకర్ట్ పరామర్శించారు.  కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని… ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి సురేఖ భరోసానిచ్చారు.</p>

ఎటు చూసినా వరద నీళ్లే... ఓరుగల్లులో జన జీవనం అస్తవ్యస్తం - ఈ ఫొటోలు చూడండి

Published 321d ago