Photos

PAGE 15

రేపటి నుంచే సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు- విద్యార్థులు ఇవి తెలుసుకోవాలి..

Published on Feb 16, 2026 10:46 am IST
<p>"ఇండియా వ్యాప్తంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అత్యున్నత స్థాయి సమావేశాలు, ఇతర ఈవెంట్లు ఉంటాయి. దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. స్థానిక పరిస్థితులు, వాతావరణం, ట్రాఫిక్, దూరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇంటి నుంచి ముందే బయలుదేరడం ఉత్తమం," అని సీబీఎస్​ఈ సూచించింది.</p> 4

దేశవ్యాప్తంగా ఎగ్జామ్​ సీజన్​కు సమయం ఆసన్నమైంది. సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు రేపు, ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో 10, 12వ తరగతి విద్యార్థులు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి..

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out