Salaar Sooreede song lyrics: సలార్ మూవీ సూరీడే సాంగ్ లిరిక్స్ ఇవే
Salaar Sooreede song lyrics: సలార్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సూరీడే గొడుగు పట్టి అనే పాట ఈ మధ్యే రిలీజైన విషయం తెలుసు కదా. మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య స్నేహానికి అద్దం పట్టేలా సాగిన పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Salaar Sooreede song lyrics: సలార్ మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన ఫస్ట్ సింగిల్ సూరీడే గొడుగు పట్టి పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో మెలోడియస్ గా ఉన్న ఫ్రెండ్షిప్ సాంగ్ వైరల్ గా మారింది. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 22) రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సూరీడే పాట లిరిక్స్ ఓసారి నెమరువేసుకుందాం.
సూరీడే గొడుగు పట్టి పాటలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు
{{^htLoading}} {{/htLoading}}
ఈ సూరీడే పాట లిరిక్స్ ను కృష్ణకాంత్ అందించాడు. హరిణి ఇవటూరి పాట పాడింది. ఇక రవి బస్రూర్ మనసుకు హత్తుకునే మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు కదా. ఇప్పుడు సలార్ తోనూ రవి బస్రూర్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. అందుకు తగినట్లే ఈ ఫస్ట్ సింగిల్ సూరీడే గొడుగు పట్టి సాంగ్ సాగింది.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.