Live : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - నీటి ప్రాజెక్టులపై ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. జనవరి 3వ తేదీన నీటి ప్రాజెక్టుల అంశంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ వీక్షించండి…
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.